అయోధ్య: రామ మందిర ట్రస్ట్ నూతన తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ ఎవరు?
చంపత్ రాయ్ స్థానంలో ట్రస్ట్ సభ్యుడైన కృష్ణ మోహన్ను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. తదుపరి ప్రధాన కార్యదర్శిని నియమించేవరకు కృష్ణ మోహన్ ఈ పదవిలో కొనసాగుతారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

చంపత్ రాయ్ స్థానంలో ట్రస్ట్ సభ్యుడైన కృష్ణ మోహన్ను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. తదుపరి ప్రధాన కార్యదర్శిని నియమించేవరకు కృష్ణ మోహన్ ఈ పదవిలో కొనసాగుతారు.
Read the complete story at BBC Telugu00