ఇ20 ఇంధనంతో వాహనాలు దెబ్బతింటున్నాయా, వాహనదారుల ఆందోళన ఏంటి?
ఆటో పరిశోధనా సంస్థ మొబిలిటీ గ్లోబల్ డైరెక్టర్ పునీత్ గుప్తా భారత రహదారులపై నడుస్తున్న వాహనాల్లో 75శాతం కంటే ఎక్కువ వాహనాలు ఇ20కి అనుకూలంగా లేవని చెప్పారు. గత ఏడాది థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ విశ్లేషణ కూడా ఇదే విషయం వెల్లడించింది. గత 15ఏళ్లలో విక్రయించిన పెట్రోల్ వాహనాల్లో కేవలం 20శాతమే ఇ20కి అనుకూలమ
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ఆటో పరిశోధనా సంస్థ మొబిలిటీ గ్లోబల్ డైరెక్టర్ పునీత్ గుప్తా భారత రహదారులపై నడుస్తున్న వాహనాల్లో 75శాతం కంటే ఎక్కువ వాహనాలు ఇ20కి అనుకూలంగా లేవని చెప్పారు. గత ఏడాది థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ విశ్లేషణ కూడా ఇదే విషయం వెల్లడించింది. గత 15ఏళ్లలో విక్రయించిన పెట్రోల్ వాహనాల్లో కేవలం 20శాతమే ఇ20కి అనుకూలమని పేర్కొంది.
Read the complete story at BBC Telugu00