భారతీయ కుటుంబాన్ని డబ్బు కోసం బెదిరించిన పంజాబ్ పోలీసు ఇన్స్పెక్టర్ను విచారిస్తామంటున్న అమెరికా.. అసలేం జరిగింది?
మొదట ఆ కుటుంబం నుంచి ఎక్కువ మొత్తాన్ని నగ్రా డిమాండ్ చేశాడని, అనంతరం నాలుగు లక్షల డాలర్లకు రాజీ కుదిరిందని ఎస్లే చెప్పారు. ప్రస్తుతం ఆ అధికారి అమెరికా అదుపులో లేడని, కానీ విచారణ జరపడానికి ఆయనను భారత్ నుంచి తీసుకువస్తామని ఎస్లే ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

మొదట ఆ కుటుంబం నుంచి ఎక్కువ మొత్తాన్ని నగ్రా డిమాండ్ చేశాడని, అనంతరం నాలుగు లక్షల డాలర్లకు రాజీ కుదిరిందని ఎస్లే చెప్పారు. ప్రస్తుతం ఆ అధికారి అమెరికా అదుపులో లేడని, కానీ విచారణ జరపడానికి ఆయనను భారత్ నుంచి తీసుకువస్తామని ఎస్లే ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Read the complete story at BBC Telugu00