చాబహార్ పోర్ట్: భారత్ వెనక్కుతగ్గిందా, వ్యూహాలకు పదును పెడుతోందా? అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఓడరేవు ఇండియాకు ఎందుకంత కీలకం
చాబహార్ను భారత్కు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. భారత్ 2017-18లో చాబహార్ పోర్టులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. అయితే, ఈ ఏడాది బడ్జెట్లో భారత్ ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులను కేటాయించలేదు. గత ఏడాది బడ్జెట్లో చాబహార్ పోర్టు కోసం భారత్ రూ. 400 కోట్లు కేటాయించింది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

చాబహార్ను భారత్కు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. భారత్ 2017-18లో చాబహార్ పోర్టులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. అయితే, ఈ ఏడాది బడ్జెట్లో భారత్ ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులను కేటాయించలేదు. గత ఏడాది బడ్జెట్లో చాబహార్ పోర్టు కోసం భారత్ రూ. 400 కోట్లు కేటాయించింది.
Read the complete story at BBC Telugu00