వియత్నాం : భారత పర్యటకుల బోటు బోల్తా, 15 మంది మృతి
ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో 32 మంది భారతీయ పర్యటకులతో వెళ్తున్న స్పీడ్బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందారు. బలమైన గాలులు, భారీ అలల మధ్య వియత్నాం రక్షణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులలో తెలుగు రాష్ట్రాలవారు ఉన్నారనే ప్రాథమిక సమాచారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రా
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో 32 మంది భారతీయ పర్యటకులతో వెళ్తున్న స్పీడ్బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందారు. బలమైన గాలులు, భారీ అలల మధ్య వియత్నాం రక్షణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులలో తెలుగు రాష్ట్రాలవారు ఉన్నారనే ప్రాథమిక సమాచారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read the complete story at BBC Telugu00