ఎస్. జానకి: శ్రోతల చెవుల్లో అమృతం చిలికిన మధుర గాయని కన్నుమూత
దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధిగాంచిన జానకి 88 ఏళ్ల వయసులో మైసూరులో కన్నుమూశారని బంధువులు ధృవీకరించారు. సినీ పాటల పూదోటలో ఆమె పేరుతో పూసిన పువ్వులు ఎన్నో. అవి ఎన్నటికీ రాలిపోవు. తెలుగు ప్రేక్షకుల మది నుంచి చెరిగిపోవు. ఆమె వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధిగాంచిన జానకి 88 ఏళ్ల వయసులో మైసూరులో కన్నుమూశారని బంధువులు ధృవీకరించారు. సినీ పాటల పూదోటలో ఆమె పేరుతో పూసిన పువ్వులు ఎన్నో. అవి ఎన్నటికీ రాలిపోవు. తెలుగు ప్రేక్షకుల మది నుంచి చెరిగిపోవు. ఆమె వివిధ భాషల్లో వేలాది పాటలు పాడారు.
Read the complete story at BBC Telugu00