వియత్నాం బోటు ప్రమాదం: ‘‘నీళ్లలో అర కిలోమీటరు దూరం కూడా వెళ్లక ముందే మునిగి పోవడం మొదలైంది’
ఫూ - క్వాక్ స్టేట్.. పెరల్ ఐలాండ్ సమీపంలో పర్యాటకులు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన గెల్లి జయశ్రీ, కడప జిల్లాకు చెందిన శ్రీధర్, హిందూపురం పట్టణానికి చెందిన రవితేజ మృతి చెందారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ఫూ - క్వాక్ స్టేట్.. పెరల్ ఐలాండ్ సమీపంలో పర్యాటకులు ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన గెల్లి జయశ్రీ, కడప జిల్లాకు చెందిన శ్రీధర్, హిందూపురం పట్టణానికి చెందిన రవితేజ మృతి చెందారు.
Read the complete story at BBC Telugu00