ఒకే రాత్రిలో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ గురించి బంధువులు ఏం చెప్పారు?
''రాజ్కుమార్పై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. ఆయన మొదట ఈ కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మలను చంపాడు. తరువాత బాలికను అక్కడ నుంచి దైవాలగూడ అనే మరో గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ చెరువు దగ్గర ఆమెను గొంతుకోసి చంపాడు. తరువాత అదే గ్రామంలోని తన ఇంట్లో భార్య, ఇద్దరు చిన్న పిల్లలను చంపాడు. ఇదంతా రాత్
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

''రాజ్కుమార్పై ఈ ఏడాది మే 16న పోక్సో కేసు నమోదైంది. ఆయన మొదట ఈ కేసు పెట్టిన బాలిక తల్లి, నాయనమ్మలను చంపాడు. తరువాత బాలికను అక్కడ నుంచి దైవాలగూడ అనే మరో గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ చెరువు దగ్గర ఆమెను గొంతుకోసి చంపాడు. తరువాత అదే గ్రామంలోని తన ఇంట్లో భార్య, ఇద్దరు చిన్న పిల్లలను చంపాడు. ఇదంతా రాత్రి 11-12 గంటల మధ్య జరిగింది'' అని పోలీసులు ప్రకటించారు.
Read the complete story at BBC Telugu00