‘మంటల నుంచి తప్పించుకునేందుకు అందరూ టాయిలెట్లోకి చేరారు’.. బ్యాంకాక్ బార్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి
బార్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండగా ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది. కొందరు కేకలు వేస్తుండగా, మరికొందరు కింద పడిపోయారు. ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకోవడం వీడియోల్లో కనిపించింది. ఇప్పటివరకు 27 మృతదేహాలను వెలికితీశామని, మరికొందరిని ఆసుపత్రికి తరలి
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

బార్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండగా ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది. కొందరు కేకలు వేస్తుండగా, మరికొందరు కింద పడిపోయారు. ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకోవడం వీడియోల్లో కనిపించింది. ఇప్పటివరకు 27 మృతదేహాలను వెలికితీశామని, మరికొందరిని ఆసుపత్రికి తరలించామని ప్రధాన మంత్రి అనుటిన్ తెలిపారు.
Read the complete story at BBC Telugu00