ఏపీలో కోవిడ్ కలవరం: 12 కేసులు.. నలుగురు మృతి.. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందా?
కోవిడ్ సోకిన వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కానీ, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రులు, సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నార
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

కోవిడ్ సోకిన వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కానీ, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రులు, సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.
Read the complete story at BBC Telugu00