కశ్మీర్: స్కూల్ పుస్తకాల్లో 'వేర్పాటువాదులను' కీర్తించేలా పాఠాలు ఉన్నాయా, అధికారుల తాజా ఆదేశాలపై చర్చ ఏంటి?
పుస్తకాల్లో 'అనుచిత, అభ్యంతకర' అంశాలేమైనా ఉన్నాయేమో సమీక్షించాలంటూ కశ్మీర్లోని విద్యాసంస్థలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాఠశాలల్లో ఈ ప్రాంత చరిత్రను ఎవరు రూపొందించాలనే చర్చ మొదలైంది. ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలు, విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

పుస్తకాల్లో 'అనుచిత, అభ్యంతకర' అంశాలేమైనా ఉన్నాయేమో సమీక్షించాలంటూ కశ్మీర్లోని విద్యాసంస్థలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాఠశాలల్లో ఈ ప్రాంత చరిత్రను ఎవరు రూపొందించాలనే చర్చ మొదలైంది. ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలు, విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
Read the complete story at BBC Telugu00