నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?
హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో ఉంది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా 116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయింది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో ఉంది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా 116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయింది.
Read the complete story at BBC Telugu00