సీజేపీ నిరసనలు: మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్.. పార్లమెంట్ దగ్గర ఏం జరిగింది?
పరీక్షల పేపర్ల లీకేజీకి నిరసనగా సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లను దాటుకుని వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ పరిసరాల్లో భార
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

పరీక్షల పేపర్ల లీకేజీకి నిరసనగా సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లను దాటుకుని వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read the complete story at BBC Telugu00