జంతర్ మంతర్ నుంచి తమ వేదికను పోలీసులు తొలగించారన్న కాక్రోచ్ జనతా పార్టీ, నిరాహార దీక్ష కొనసాగిస్తానన్న సోనమ్ వాంగ్చుక్
జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ నిరసన వేదికను దిల్లీ పోలీసులు తొలగించారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్చుక్.. తాను నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ నిరసన వేదికను దిల్లీ పోలీసులు తొలగించారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్చుక్.. తాను నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు.
Read the complete story at BBC Telugu00