దిల్లీలో 16 మెట్రో రైల్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత
‘చర్చకు మేం సిద్ధమే అని ప్రభుత్వం చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడానికి బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే. రాహుల్ గాంధీకి ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు.. చర్చకు సరైన మార్గం ఇప్పటికే ఏర
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

‘చర్చకు మేం సిద్ధమే అని ప్రభుత్వం చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడానికి బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే. రాహుల్ గాంధీకి ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు.. చర్చకు సరైన మార్గం ఇప్పటికే ఏర్పడినా సంఘర్షణ సృష్టించే ప్రయత్నమే ఇది’ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Read the complete story at BBC Telugu00