రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?
''ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్న దాదాపు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు'' అని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ బీబీసీ తెలుగుతో చెప్పారు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

''ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్న దాదాపు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు'' అని సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ బీబీసీ తెలుగుతో చెప్పారు.
Read the complete story at BBC Telugu00