ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి నేడు...
"నాకు తేదీ కచ్చితంగా గుర్తులేదు. కానీ, 1997 జులై మూడో వారంలో ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో వందల మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్లస్ టూ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మాపై దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో గాయపడ
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

"నాకు తేదీ కచ్చితంగా గుర్తులేదు. కానీ, 1997 జులై మూడో వారంలో ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో వందల మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్లస్ టూ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మాపై దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, నేను కూడా ఉన్నాం."
Read the complete story at BBC Telugu00