‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’
2025 డిసెంబరు 14న ఆస్ట్రేలియాలోని బోండై బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించారు. ఆ సమయంలో అక్కడే ఉన్నారు హైదరాబాద్కు చెందిన రెహ్మత్ పాషా. ఆ కాల్పుల్లో గాయపడిన వారికి సాయం చేయడంలో రెహ్మత్ పాషా తన వంతుగా కృషి చేయడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు పర్మినెంట్ రెసిడెన్స్ (శాశ్వత నివాస) హోదా ఇచ్చింద
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

2025 డిసెంబరు 14న ఆస్ట్రేలియాలోని బోండై బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించారు. ఆ సమయంలో అక్కడే ఉన్నారు హైదరాబాద్కు చెందిన రెహ్మత్ పాషా. ఆ కాల్పుల్లో గాయపడిన వారికి సాయం చేయడంలో రెహ్మత్ పాషా తన వంతుగా కృషి చేయడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు పర్మినెంట్ రెసిడెన్స్ (శాశ్వత నివాస) హోదా ఇచ్చింది.
Read the complete story at BBC Telugu00