అనుమానాస్పద స్థితిలో 14 ఏనుగులు మృతి, విషప్రయోగం జరిగిందా?
దక్షిణ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కు సమీపంలో 14 ఏనుగులు అనుమానాస్పదంగా మరణించాయి. అవి వ్యాధుల వల్ల చనిపోయాయా? లేదా విషప్రయోగం జరిగిందా? అని నిర్ధరించేందుకు అవయవ నమూనాలను ల్యాబ్కు పంపినట్లు కేడబ్ల్యూఎస్ బీబీసీకి తెలిపింది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

దక్షిణ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కు సమీపంలో 14 ఏనుగులు అనుమానాస్పదంగా మరణించాయి. అవి వ్యాధుల వల్ల చనిపోయాయా? లేదా విషప్రయోగం జరిగిందా? అని నిర్ధరించేందుకు అవయవ నమూనాలను ల్యాబ్కు పంపినట్లు కేడబ్ల్యూఎస్ బీబీసీకి తెలిపింది.
Read the complete story at BBC Telugu00