ఆంధ్రప్రదేశ్: ‘వరిసాగు వద్దు’ అని ముఖ్యమంత్రి ఎందుకన్నారు, ఎల్ నినో ప్రభావమే కారణమా?
‘‘కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వాలంటే 150 టీఎంసీల నీళ్లు కావాలి. కానీ, ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు లేవు. పులిచింతలలో 29 టీఎంసీలు ఉన్నా.. వాటిని సాగునీటికి ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ఏడాది వరిసాగుకి దాదాపుగా నీళ్లు ఇవ్వలేం.’’
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

‘‘కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వాలంటే 150 టీఎంసీల నీళ్లు కావాలి. కానీ, ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు లేవు. పులిచింతలలో 29 టీఎంసీలు ఉన్నా.. వాటిని సాగునీటికి ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ఏడాది వరిసాగుకి దాదాపుగా నీళ్లు ఇవ్వలేం.’’
Read the complete story at BBC Telugu00