24 గంటల్లో దాదాపు 60,000 మంది ఈదుకుంటూ, నడుచుకుంటూ పొరుగు దేశంలోకి ప్రవేశించారు..
వేలాది మంది సముద్రంలో ఈదుకుంటూ సీయుటా నగరంలోకి వస్తున్న వీడియోలు, ఫొటోలలో కనిపించింది. వేలాది మంది నగరంలోకి ప్రవేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, సీయుటాలోకి ప్రవేశించే ప్రయత్నంలో 57 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

వేలాది మంది సముద్రంలో ఈదుకుంటూ సీయుటా నగరంలోకి వస్తున్న వీడియోలు, ఫొటోలలో కనిపించింది. వేలాది మంది నగరంలోకి ప్రవేశించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, సీయుటాలోకి ప్రవేశించే ప్రయత్నంలో 57 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Read the complete story at BBC Telugu00