అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న కన్నతల్లి, ఎన్నో అడ్డంకులు అధిగమించి..
23 ఏళ్ల తర్వాత తల్లీకొడుకులు కలుసుకున్నప్పుడు హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. సిక్కులు ధరించే తలపాగా కట్టుకున్న ప్రకాశంను లోపలి నుంచి తీసుకొచ్చారు. ఆయన్ను చూడగానే సుందరి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారు. "ఎందుకు ఇక్కడికి వచ్చావు.. ఇన్నేళ్లుగా మమ్మల్ని ఎందుకు ఏడిపించావు?" అంటూ బోరుమన్నారు. ఆ తర్వాత..
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

23 ఏళ్ల తర్వాత తల్లీకొడుకులు కలుసుకున్నప్పుడు హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. సిక్కులు ధరించే తలపాగా కట్టుకున్న ప్రకాశంను లోపలి నుంచి తీసుకొచ్చారు. ఆయన్ను చూడగానే సుందరి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారు. "ఎందుకు ఇక్కడికి వచ్చావు.. ఇన్నేళ్లుగా మమ్మల్ని ఎందుకు ఏడిపించావు?" అంటూ బోరుమన్నారు. ఆ తర్వాత..
Read the complete story at BBC Telugu00