గట్టుమీదపల్లె: 60 ఉమ్మడి కుటుంబాలు, సుమారు 500 జనాభాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు ఖాళీగా మిగిలింది
తిరుమల కొండపై మలుపులు తిరిగినట్లు ఒక ఆరేడు మలుపులు తిరిగి ఒక గుట్టపైకి చేరితే వచ్చే పల్లె కాబట్టే దీనికి గట్టుమీదపల్లె అనే పేరు వచ్చింది. ఊరు మొదట్లో నాలుగైదు పూరిళ్లు కనిపిస్తాయి. ఆ తర్వాత లోపలికి వెళ్లేకొద్దీ 50, 60 ఏళ్ల క్రితం భారీగా కట్టుకున్న మిద్దెలు దర్శనమిస్తాయి.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

తిరుమల కొండపై మలుపులు తిరిగినట్లు ఒక ఆరేడు మలుపులు తిరిగి ఒక గుట్టపైకి చేరితే వచ్చే పల్లె కాబట్టే దీనికి గట్టుమీదపల్లె అనే పేరు వచ్చింది. ఊరు మొదట్లో నాలుగైదు పూరిళ్లు కనిపిస్తాయి. ఆ తర్వాత లోపలికి వెళ్లేకొద్దీ 50, 60 ఏళ్ల క్రితం భారీగా కట్టుకున్న మిద్దెలు దర్శనమిస్తాయి.
Read the complete story at BBC Telugu00