భారత్ జెండాతో ఉన్న నౌకపై దాడి, యెమెన్ తీరంలో మునిగిపోయిన నౌక
యెమెన్ తీరంలో జరిగిన దాడిలో భారత్ జెండా కలిగిన నౌక బోల్తాపడి, మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నౌకపై దాడి చేసింది ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

యెమెన్ తీరంలో జరిగిన దాడిలో భారత్ జెండా కలిగిన నౌక బోల్తాపడి, మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నౌకపై దాడి చేసింది ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Read the complete story at BBC Telugu00