అమెరికా నీటి సరఫరా వ్యవస్థలను ఇరాన్ హ్యాక్ చేసిందా?
గతవారం అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడించడం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడు రాష్ట్రాల్లో ఇలాంటి సైబర్ దాడులు జరిగినట్లు ఎఫ్బీఐ కూడా తెలిపింది. అయితే ఇది ఇరాన్ పనేనా? ఆ హ్యాకర్లు ఎవరు? దీనిపై అమెరికా ఏమంది?
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

గతవారం అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడించడం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడు రాష్ట్రాల్లో ఇలాంటి సైబర్ దాడులు జరిగినట్లు ఎఫ్బీఐ కూడా తెలిపింది. అయితే ఇది ఇరాన్ పనేనా? ఆ హ్యాకర్లు ఎవరు? దీనిపై అమెరికా ఏమంది?
Read the complete story at BBC Telugu00