పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ మీడియాపై ఆంక్షలు.. రిపోర్టింగ్ చేయాలంటే 'ఎన్వోసీ తప్పనిసరి'
పాకిస్తాన్లో అంతర్జాతీయ మీడియా రిపోర్టింగ్పై అక్కడి అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాలు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిపోర్టింగ్ చేసేందుకు, పాకిస్తాన్ పౌరులతో సహా విదేశీ మీడియా కోసం పనిచేసే ఎవరైనా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

పాకిస్తాన్లో అంతర్జాతీయ మీడియా రిపోర్టింగ్పై అక్కడి అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాలు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిపోర్టింగ్ చేసేందుకు, పాకిస్తాన్ పౌరులతో సహా విదేశీ మీడియా కోసం పనిచేసే ఎవరైనా ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Read the complete story at BBC Telugu00