శ్రీలంకలోని జైళ్లలో ఘర్షణలెందుకు జరుగుతున్నాయి.. ఖైదీలు, అధికారుల ప్రాణాలు తీస్తున్న ఈ గొడవలు మాదకద్రవ్యాల కోసమా?
ఖైదీల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిందని జైళ్ల శాఖ పేర్కొంది. ఖైదీలు అకస్మాత్తుగా జైలు గదుల్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. మాదక ద్రవ్యాల కోసమే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, జైలు బయట పడే
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

ఖైదీల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిందని జైళ్ల శాఖ పేర్కొంది. ఖైదీలు అకస్మాత్తుగా జైలు గదుల్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. మాదక ద్రవ్యాల కోసమే ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, జైలు బయట పడేసిన డ్రగ్స్ ప్యాకేజీలను ఖైదీలు అందుకోలేకపోవడమే ఈ సమస్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Read the complete story at BBC Telugu00