టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?
కెన్యా ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ రూట్ టు ఫుడ్ 2024 నివేదిక ప్రకారం.. కిమానా ప్రాంతంలోని ఒక రైతు ఉపయోగిస్తున్న ఒక పురుగుమందులో సైసైడ్ సంబంధిత రసాయన సమ్మేళనం యాక్టివ్ ఇన్గ్రీడియెంట్గా ఉంది. ఈ నివేదిక రూపొందించిన వాంగున్యు ఉంజుగునా మాట్లాడుతూ.. కెన్యాలో నిషేధించినప్పటికీ, కొన్ని విషపూరితమైన వ్యవసాయ రసా
The Bharath News1 min readSource: BBC Telugu
Read in

కెన్యా ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ రూట్ టు ఫుడ్ 2024 నివేదిక ప్రకారం.. కిమానా ప్రాంతంలోని ఒక రైతు ఉపయోగిస్తున్న ఒక పురుగుమందులో సైసైడ్ సంబంధిత రసాయన సమ్మేళనం యాక్టివ్ ఇన్గ్రీడియెంట్గా ఉంది. ఈ నివేదిక రూపొందించిన వాంగున్యు ఉంజుగునా మాట్లాడుతూ.. కెన్యాలో నిషేధించినప్పటికీ, కొన్ని విషపూరితమైన వ్యవసాయ రసాయనాలు టాంజానియా సరిహద్దు మీదుగా దేశంలోకి దొంగతనంగా రవాణా అవుతున్నాయని చెప్పారు.
Read the complete story at BBC Telugu00