UPI Charges: అప్పుడు జీఎస్టీ, టీడీఎస్ - ఇప్పుడు యూపీఐ ..! జనం ఆందోళన వెనుక ?
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో యూపీఐ లావాదావీలపై ఛార్జీలు (UPI Charges)వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. అనంతరం బ్యాంకులకు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. త్వరలోనే బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై మోత మోగించేందుకు సిద్ధమవ
The Bharath News1 min readSource: OneIndia Telugu
Read in
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో యూపీఐ లావాదావీలపై ఛార్జీలు (UPI Charges)వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. అనంతరం బ్యాంకులకు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. త్వరలోనే బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై మోత మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే దీనిపై విమర్శలు వస్తుండటంతో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా
Read the complete story at OneIndia Telugu00